mt_logo

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం

హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్…

ఇదేనా మోదీ భారతం?

By: కట్టా శేఖర్‌రెడ్డి అభివృద్ధికి మోదీ చూపెడుతున్న ప్రమాణాలేవీ ప్రజలను కలుపుకునేవిగా లేవు. ప్రజలు ఏమైనా కానీ ఉత్పత్తి పెరగాలి, లాభాలు రావాలి, ఆర్థిక సూచీలు ఊర్ధముఖ…

ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల జారీ నిరంతర ప్రక్రియ – హరీష్ రావు

ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల జారీ ప్రక్రియకు ఎలాంటి గడుగు విధించలేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సోమవారం…

త్వరలో ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు..

తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నేతలు దేవీప్రసాద్, సీ విఠల్, కారం రవీందర్ రెడ్డి, ఎమెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

దీపావళి తర్వాత బడ్జెట్ సమావేశాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో ఉండనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా…

మాది పేదల ప్రభుత్వం – హరీష్ రావు

ప్రతి పేదవాడికీ ఆహార భద్రత కార్డు ఇవ్వడం తప్పా? అని, కొత్త కార్డులు ఇస్తే నష్టమేంటని? ప్రతిపక్షాలను భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో…

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలను రక్షించడంలో పోలీసులది కీలక…

రాష్ట్రంలో ఎర్రచందనం చెట్లను పెంచుతాం – జోగు రామన్న

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లను పెంచనున్నట్లు, ఇందుకు అవసరమైన నేలలను గుర్తించేందుకు భూసార పరీక్షలను నిర్వహిస్తామని అటవీ శాఖామంత్రి జోగు రామన్న తెలిపారు.…

పులిచింతల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి – హరీష్ రావు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటి అధికారులు, కృష్ణా జిల్లా సీఈ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల రంగ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులతో భారీ నీటిపారుదల…

వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను గడువులోగా పూర్తి చేస్తాం – కేటీఆర్

వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి గుజరాత్ లో ఐటీ మంత్రి రెండురోజుల పర్యటన ఆదివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని…