కళ్యాణలక్ష్మి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన దళిత అమ్మాయిలు వివాహం చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని,…
శాసనసభ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో వరంగల్ మార్కెట్ యార్డు తర్వాత అతి పెద్ద మార్కెట్ యార్డు నిజామాబాద్ మార్కెట్ యార్డు అని, ఇందులో…
ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన సమావేశం సుమారు మూడుగంటలపాటు కొనసాగింది.…
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఏర్పాటు కానున్నది. ఇందుకోసం సుమారు 200 ఎకరాల స్థల సేకరణ కోసం…
అడవిదేవులపల్లి.. దామరచర్ల మండలంలోని మారుమూల గ్రామం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్నా.. ఈ గ్రామంలోని సగం భూములకు కూడా సాగు నీరు అందదు. ముదిమాణిక్యం…
శనివారంతో ముగియాల్సిన శాసనసభా సమావేశాలు మరో వారంపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ సమావేశాలను ఈనెల 29 వరకు…
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు రాజీవ్ గాంధీ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ…
శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సభ్యులు ఆందోళన చేయడంతో శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్…