mt_logo

RBI’s latest report highlights Telangana’s remarkable progress under KCR’s rule 

In just over a decade since its formation, Telangana has emerged as a beacon of progress and development, setting benchmarks…

తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

తెలంగాణ అస్తిత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంటగలుపుతున్నాడని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని…

BRS stands firm in Bhopal court against Som distilleries and Congress government

The Bharat Rashtra Samithi (BRS) today reiterated its commitment to exposing malpractices and safeguarding public health after successfully bringing to…

నీళ్ళు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు: వినోద్ కుమార్

తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ఫేస్ 1, ఫేస్ 2కు నీళ్లు ఇవ్వలేము యాసంగి…

KCR left an indelible mark on agriculture: KTR quotes RBI’s handbook of statistics

Telangana has emerged as an agricultural powerhouse, showcasing remarkable achievements over the past nine and a half years under the…

Did crop loan waiver cheques distributed by Revanth become void?

Despite the Congress government announcing the fourth tranche of loan waivers 10 days ago, farmers across Telangana are increasingly frustrated…

స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్

రేపటి నుంచి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.…

తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసింది. సాంస్కృతిక…

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?: హరీష్ రావు ధ్వజం

ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని సీఎం రేవంత్ రెడ్డిపై…

తెలంగాణ ఆస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరు: కవిత

బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి…