తెలంగాణ బిల్లును జనవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశబెట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మత…
ఒక పక్క శాసనసభలో సీమాంధ్ర నేతలు ఇంత గందరగోళం సృష్టిస్తున్నా, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే వివిధ అంశాల నిర్ణయాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర…
సీమాంధ్ర నాయకులు అడుగడుగునా అడ్డుపడడంతో గురువారం కూడా అసెంబ్లీ వాయిదా పడింది. వారి కుట్రల ఫలితంగా శాసనసభ ౩ నిమిషాల్లోనే ముగియడంతో తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…