ఆసరా పెన్షన్ లపై ఈరోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో గౌరవ సభ్యులు MS ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు…
-అభినందించిన తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హరితహార కార్యక్రమం ద్వారా పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్…
శాసనమండలిలో సభ్యులు జీవన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డిలు పంటల బీమా, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విస్తీర్ణంపై అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి…
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇటీవల జరిగిన…
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైద్యారోగ్య పురోగతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు…
ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ…
రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ప్రక్రియ మొదలయింది. ఈ మేరకు చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ నుండి రూ.167.59 కోట్లు విడుదల అయ్యాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన…