mt_logo

9 ఏండ్లలో తెలంగాణ సర్కార్ వైద్య రంగానికి 73,888 కోట్లు కేటాయింపు : మంత్రి హరీశ్ రావు

అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యం పై చర్చ – మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. “It is health that is real wealth and not…

2023-24 సంవత్సరంలో ఆసరా పథకం క్రింద 11,775 కోట్లు కేటాయింపు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆసరా పెన్షన్ లపై ఈరోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో  గౌరవ సభ్యులు MS ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, తక్కెళ్లపల్లి రవీందర్ రావు  తదితరులు అడిగిన ప్రశ్నలకు…

పాత బస్తీలో 1,404 కోట్లతో విద్యుత్ నిర్మాణ పనులు పూర్తి : మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ లో పవర్ కట్ ఉండదు విపత్తు సమయంలోనూ విద్యుత్ ప్రసారం లో ఓల్టేజీ సమస్యకు సత్వర పరిష్కారం మెయింటెన్స్ కు నిధులు పుష్కలం -శాసనమండలిలో మంత్రి…

ప‌చ్చ‌ద‌నం పెంపులో తెలంగాణ భేష్

-అభినందించిన తెలంగాణ మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి హ‌రిత‌హార కార్య‌క్ర‌మం ద్వారా  ప‌చ్చ‌ద‌నం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని  శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్…

ప‌చ్చ‌ద‌నం పెంపులో తెలంగాణ దేశానికి ఆద‌ర్శం – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హ‌రిత‌హారంతో ప‌చ్చ‌ద‌నం ప‌రిఢ‌విల్లుతుంది  ఇప్ప‌టి వ‌ర‌కు 283.82 కోట్ల మొక్క‌ల‌ను నాటాం హ‌రిత నిధికి రూ.49.115 కోట్లు స‌మకూరాయి కొనోకార్పస్ మొక్క‌ల పెంప‌కాన్ని నిషేధించాం -శాస‌న మండ‌లిలో…

2022-23 నాటికి 238 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

శాసనమండలిలో సభ్యులు జీవన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డిలు పంటల బీమా, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విస్తీర్ణంపై అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి…

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు మోకాలడ్డు పెడుతున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

రాష్ట్ర ప్రభుత్వంపై వ్య‌తిరేక వైఖ‌రితోనే ఆర్టీసీ బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆపుతున్నార‌ని కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ఇటీవ‌ల జ‌రిగిన…

ధాన్యం ఉత్పత్తిలో, వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది : మంత్రి హరీశ్ రావు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వైద్యారోగ్య పురోగతుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హరీశ్ రావు స‌మాధానం ఇచ్చారు.  తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు…

హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్నికించ పరిచిన వారికి ఇది చెంప చెళ్లుమనిపించే చర్య : సీఎం కేసీఆర్‌ 

ప్రభుత్వ వేలంలో హైదరాబాద్‌ భూములు ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ…

తొలిరోజు 44,870 మంది రైతుల‌కు రుణ‌మాఫీ ల‌బ్ధి

రాష్ట్రంలో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ మొదలయింది. ఈ మేరకు చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ నుండి రూ.167.59 కోట్లు  విడుదల అయ్యాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన…