mt_logo

ప్ర‌పంచ వ్యాక్సిన్ హ‌బ్‌గా హైద‌రారాబాద్‌ : మంత్రి కేటీఆర్‌

అన‌తికాలంలోనే హైద‌రాబాద్ ప్ర‌పంచ వ్యాక్సిన్ హ‌బ్‌గా మారింద‌ని, నేడు ప్ర‌పంచానికి ఇక్క‌డినుంచి వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని రాష్ట్ర మున్సిప‌ల్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి వెల్ల‌డించారు. బుధ‌వారం…

అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు బతికున్నప్పుడే పిండం పెట్టింది రేవంతే: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు బతికున్నప్పుడే పిండం పెట్టింది రేవంతే అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్…

బీసీ కుల వృత్తులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం – 200 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ 

వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో   నిర్వహించిన  కుల వృత్తులను ప్రోత్సహించుటకై  1 లక్ష రూపాయల ఆర్థిక సాయం- సిద్దిపేట నియోజకవర్గ…

రేవంత్ రెడ్డి నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు : శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ మరియు…

అడవినే నమ్ముకుని  జీవించే నిష్కల్మష హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం కేసీఆర్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకుని ఆదివాసీలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అడవినే నమ్ముకుని  జీవించే నిష్కల్మష హృదయులైన ఆదివాసీ గిరిజనుల…

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ 

దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు…

రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు తీపి కబురు అందించిన సర్కార్

రేషన్ డీలర్ల కమిషన్ మెట్రిక్ టన్నుకు 1400 కు పెంపు తెలంగాణ ఏర్పడిన నుండి 7 రెట్లుగా 200 నుండి 1400 కు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్…

గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది : మంత్రి సత్యవతి రాథోడ్

పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం గిరిజన…

మైనార్టీల సంక్షేమానికి మరో 130 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ మేరకు మైనార్టీల వివిధ సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని…

సకల హంగులతో రూపొందిన నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ఆగస్టు 9న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

బుధవారం రోజు నిజామాబాద్‌ ఐటీ టవర్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా  మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ వేదికగా విల్లడించారు. నిజామాబాద్‌ నగరంలోని…