mt_logo

గోదావరి పైప్ లైన్ కు రక్షణ శాఖ అనుమతి..

హైదరాబాద్ నగర వాసులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి నదీ జలాల తరలింపుకై నిర్మించతలపెట్టిన పైప్ లైన్ కు కేంద్ర రక్షణ శాఖ అనుమతి మంజూరు చేసింది.…

10 రోజులు కాదు.. 20 రోజులైనా చర్చకు రెడీ!

వర్షాకాల శాసనసభా సమావేశాల్లో తొలి రెండురోజులు రైతు సమస్యలపై సమగ్ర చర్చ జరుపుదామని, అవసరమైతే మరో రోజు కూడా పొడిగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే…

కృష్ణారెడ్డితో నాకు నలభై ఏళ్ల అనుబంధం ఉంది..

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, దివంగత కృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ శాసనసభలో స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం…

డీఆర్‌డీవోకు అబ్దుల్ కలాం పేరు..

తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. శాసనసభలో స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో సభా సమావేశాలు జరిగాయి. సభ ప్రారంభం…

ప్రతిపక్షాలు వద్దు అనేదాకా అసెంబ్లీ నడుపుదాం- సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున 2019లోనూ అధికారం మనదేనని, గెలిచే బాధ్యత నాకు వదిలేయండని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం…

ప్రారంభమైన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ చేరుకున్నారు. రేపటినుండి ప్రారంభం…

తెలంగాణ కవులు, సాహితీవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..

నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో 2012 సంవత్సరానికి గానూ తెలుగు సాహితీ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు కలిసి పనిచేయాలి- కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ పనులను వెంటనే మొదలుపెట్టాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.…

గవర్నర్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్..

ఈనెల 23 నుండి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్…

విద్యుత్ శాఖలో 1422 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్!

విద్యుత్ శాఖలో 1422 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీఎం…