mt_logo

తెలంగాణ బంద్‌ సంపూర్ణం

పోలవరంపై అక్రమ ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు,…

A highly undemocratic and sneaky act in the very first cabinet meeting of Narendra Modi

By: Suneel Rajavaram After completing a 20-day assignment in Afghanistan, I was getting ready to catch my flight to Dubai…

అంగుళం భూమి వదులుకోము – ఈటెల రాజేందర్

ఆదివాసీలు అత్యధికంగా నివసిస్తున్న ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో చేరుస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వడం పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. బుధవారం…

చంద్రబాబు చెప్పేవి నీతులు.. తీసేవి గోతులు – హరీష్ రావు

పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే ఆర్డినెన్స్ కేంద్రప్రభుత్వం జారీ చేయడం వెనుక చంద్రబాబు, వెంకయ్యనాయుళ్ళ కుట్ర దాగి ఉందని, తెలంగాణపై ఇంకా…

తొలి క్యాబినెట్ భేటీలోనే చీకటి ఒప్పందాలు

తొలి క్యాబినెట్ భేటీలోనే ఎన్డీయే ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. హడావిడిగా పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. నాయుడుద్వయం చంద్రబాబు…

పోలవరం ఆర్డినెన్స్ కుట్ర వెనుక నాయుడుబ్రదర్స్!!

పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం పట్ల యావత్ తెలంగాణ ప్రపంచం భగ్గుమంది. దీనంతటికీ కారణం…

దురాక్రమణ

మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రకు కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం మోడీ ప్రభుత్వ అప్రజాస్వామిక స్వభావాన్ని వెల్లడిస్తున్నది. చేసిన పనీ చక్కటిది…

పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో విలీనం చేయడం అప్రజాస్వామికం: టిపిఎఫ్

పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నది. కేబినేట్ ఆర్డినెన్స్…

పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టుకు వెళ్తాం – కేసీఆర్

పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి కేబినెట్ మీటింగ్…

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన – ప్రొ. కోదండరాం

తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ ను సీమాంధ్రకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు సోమవారం నాంపల్లిలోని విద్యాశాఖ కమిషనరేట్ ఆవరణలో ధర్నాకు దిగారు.…