తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల రైతులకు సంబంధించిన 18వేల కోట్ల రుణాలను మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు…
రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను వైఫై నగరంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే. తారకరామారావు ఐటీకి సంబంధించిన ఉన్నతాధికారులతో వరుస సమీక్షాసమావేశాలు జరుపుతున్నారు.…
రాష్ట్ర విభజనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీఐఐసీ తెలంగాణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడల్లో ప్లాట్లను విక్రయించగా రూ.13 వేల కోట్లకు…
ఇరాక్ లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడున్న తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు అక్కడ…
తెలంగాణ భాష, యాస, సంస్కృతిని అవహేళన చేసే ఛానళ్ళను వదిలిపెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎంఎస్వోల సంఘం అధ్యక్షులు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ శాసనసభ,…
పేద విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ విద్యార్థులకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన…
వందల ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంతంలో జరుగుగుతున్న బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. సీమాంధ్ర పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి…
By: కట్టా శేఖర్రెడ్డి కేసీఆర్ ప్రమోటీ నాయకుడు కాదు. అనేక పరీక్షల్లో నిగ్గుదేలిన నాయకుడు. తనను తాను సానపట్టుకుని రాటు దేలిన నాయకుడు. ఆయనకు పద్నాలుగేళ్ల ఉద్యమం…