శాసనమండలి చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారంకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్వామిగౌడ్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీ…
By: శ్రీగుణ గటిక తెలంగాణ వస్తే ఏం ఒరుగుతుంది? ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులేమీరావు. కాకపోతే సీమాంధ్ర పాలకుల బదులు తెలంగాణ పాలకులు వస్తారని కొంత మంది…
పోలవరం ముంపు మండలాలన్నీ తెలంగాణవేనని, అక్కడి విద్యార్థుల ఫీజులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్…
నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పలువురు కాగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. భారీ నీటిపారుదల శాఖ…
శాసనమండలి చైర్మన్ స్థానానికి మంగళవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై…
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసంలో మిగతా బోనాలకంటే ముందుగా వచ్చే ఈ బోనాలను తెలంగాణ ప్రజలు అత్యంత…