mt_logo

రాజ్యసభలో ఆమోదం పొందిన పోలవరం బిల్లు

పోలవరం ఆర్డినెన్స్ బిల్లును అడ్డుకోవాలని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు ఎంతగా ప్రయత్నించినా మూజువాణి ఓటుతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు…

రాజ్యసభలో పోలవరం బిల్లుపై ప్రారంభమైన చర్చ..

రాజ్యసభలో పోలవరంపై చర్చ మొదలవ్వగానే ప్రశ్నోత్తరాలు చేపడదామన్న చైర్మన్ హమీద్ అన్సారీ వ్యాఖ్యలను తెలంగాణ ఎంపీలు వ్యతిరేకించారు. పోలవరం ఆర్డినెన్స్ పై చర్చ చేపట్టాలని తెలంగాణ ఎంపీలు…

డే అడుగుజాడల్లో… సామాజికాభివృద్ధిలో సత్తా చూపింది మనమే

-దేశానికి ఆదర్శంగా గుల్బర్గా ప్రాజెక్టు -ప్రజా ఉద్యమంగా సాగిన అభివృద్ధి -30 లక్షల మందికి అందిన సేవలు సవాల్‌రెడ్డి: ఎస్‌కే డే అని అందరూ పిలిచే సురేంద్ర…

గ్రామ స్వరాజ్య రూపశిల్పి ఎస్‌కే డే

-కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు ఆద్యుడు -హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ నిర్మాత -ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనతో వెలుగు చూసిన ఆణిముత్యం ఎవరీ ఎస్‌కే డే….?…

రంగారెడ్డి జెడ్పీ టీఆర్ఎస్ సొంతం

21మంది జెడ్పీటీసీల ఓట్లతో రంగారెడ్డి జెడ్పీ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి జెడ్పీ చైర్ పర్సన్ పదవితో పాటు…

ఓడిస్తారా? ఓటేస్తారా?

-ఏ క్షణంలో అయినా రాజ్యసభ ముందుకు పోలవరం బిల్లు -కాంగ్రెస్ కాదంటే ఖేల్ ఖతం.. వైఖరి చెప్పని అధిష్ఠానం చుట్టూ టీ కాంగ్రెస్ ఎంపీల చక్కర్లు -విప్…

రాజ్యసభలో పోలవరం బిల్లును కాంగ్రెస్ నేతలే అడ్డుకోవాలి – కేటీఆర్

రాజ్యసభలో ఎన్డీయే కన్నా అధిక మెజారిటీ కాంగ్రెస్ కే ఉందని, పోలవరం బిల్లును కాంగ్రెస్ నేతలే అడ్డుకోవాలని, దీనిద్వారా వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఐటీ శాఖ మంత్రి…

Replace Fee Reimbursement with Jayashankar Scholarships

By: Gautam Pingle The furore over the fee reimbursement scheme hides the major issue. The question really is: ‘Is fee…

ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ విధానాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ విధానాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం యశోదా ఆసుపత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం…

ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఆదివారం జరిగిన లష్కర్ బోనాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, టీ. పద్మారావు,…