ఆంధ్రకు దక్కింది విరిగిపోయిన కుర్చీలు, బల్లలు, చెడిపోయిన గడియారాలు మాత్రమే
ఆనాడు మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఆంధ్రకు దక్కింది విరిగిపోయిన కుర్చీలు, బల్లలు, చెడిపోయిన గడియారాలు మాత్రమేనట. ఆఖరికి మద్రాసు అసెంబ్లీలో మూడు మైకు యంత్రాలు ఉంటే ఒక్కటి కూడా…
