కమలనాథన్ కమిటీకి, కేంద్రం అనుసరిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా బుధవారం జలసౌధ ఎదుట తెలంగాణ ఉద్యోగులు చేసిన ధర్నాలో టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు జీ దేవీప్రసాద్, టీఎన్జీవో…
గత ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు విజయం…
తెలంగాణ భవన్ లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపుకోసం ప్రచారం చేసేందుకు మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొని…
హైదరాబాద్ లోని నారాయణగూడ పీఆర్టీయూ ఆఫీస్ లో ఈరోజు 10 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు దేవీప్రసాద్, పల్లా…
తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. సోమవారం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, గరిడేపల్లిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచార…
రాష్ట్రంలో త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో గత మూడురోజులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు.…
రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీ. దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో దేవీప్రసాద్ తో పాటు…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఎంపికయ్యారు. ఈనెల 25న టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆదివారం సీఎం…
తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ వచ్చే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి…