సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులు విచ్చేసి మహంకాళి…
ఈనెల 24న టీఆర్ఎస్ నిర్వహించనున్న ప్లీనరీ అనంతరం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగు అవుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని ఆర్ధికమంత్రి…
మాజీ మేయర్, మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈరోజు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బంగారు తెలంగాణ సాధనలో పాలుపంచుకునేందుకు తీగలతో పాటు…
సీఎం కేసీఆర్ ను కలిసిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టులో వారం క్రితమే విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా, తెలంగాణకు…
టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి షాక్ కు గురి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్ గౌడ్,…
గత కొన్ని రోజులుగా టీడీపీని వీడి గులాబీ గూటికి చేరుతారని భావిస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ తో ఈరోజు…