mt_logo

హరితహారం నిరంతర కార్యక్రమం- జోగురామన్న

హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు జోగురామన్న, ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాకాల…

గ్రామ కమిటీలకు మొక్కల బాధ్యత- జోగురామన్న

హరితహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న అటవీశాఖామంత్రి జోగురామన్న అన్నారు. హరితహరంలో భాగంగా నాటే మొక్కల బాధ్యతను గ్రామ కమిటీలకు…

కరీంనగర్ లో మంత్రులు కేటీఆర్, జోగురామన్న పర్యటన

రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, అటవీశాఖ మంత్రి జోగురామన్నలు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటినుండి రెండురోజులపాటు జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు పాల్గొననున్నారు.…

రాష్ట్రంలో ఎర్రచందనం చెట్లను పెంచుతాం – జోగు రామన్న

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లను పెంచనున్నట్లు, ఇందుకు అవసరమైన నేలలను గుర్తించేందుకు భూసార పరీక్షలను నిర్వహిస్తామని అటవీ శాఖామంత్రి జోగు రామన్న తెలిపారు.…