mt_logo

హైదరాబాద్ ఒక మినీ ఇండియా- సీఎం కేసీఆర్

కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలతా రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి…

టీఆర్ఎస్ పార్టీకే మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు!!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి మోతె…

సంజయ్ ఇదే నీకు చివరి పదవి!!

పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్…

అక్రమ నిర్మాణాలు తొలగించండి- కేటీఆర్

రాజేంద్రనగర్ పరిధిలోని అప్ప చెరువును పురపాలక శాఖామంత్రి కేటీఆర్ శనివారం సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజేంద్రనగర్ లోని అప్ప చెరువుకు గండిపడిన సంగతి తెలిసిందే.…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ కార్యక్రమాల పైన హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా…

ఎల్ఆర్ఎస్ పథకం యజమానులపాలిటి వరం!!

జీహెచ్ఎంసీతో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ…

నగరాభివృద్ధి కోసం రూ. 30 వేల కోట్లు- కేటీఆర్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద…

త్వరలో పేదలకు 85 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..

హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

గ్రేటర్ హైదరాబాద్ కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు..

గ్రేటర్ హైదరాబాద్ కు తాజాగా స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దుర్గాశంకర్ మిశ్రా ఈ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్…

‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్..

జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ ఈరోజు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్…