mt_logo

ఉగ్రదాడులు జరగకుండా కఠిన చర్యలు తీస్కోవాలి-ఎంపీ జితేందర్ రెడ్డి

దేశంలో మళ్ళీ ఎక్కడా ఉగ్రదాడులు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ…

కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులేవి?..

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఈరోజు లోక్ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అద్భుతమైనదని, తమ పార్టీ మళ్ళీ విజయం సాధించడంలో రైతుబంధు…

రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది- ఎంపీ జితేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తిప్పికొట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా…

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారు!

కర్ణాటక లోని గిరిజాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, మరో ముగ్గురు వెళ్ళగా వీరిని తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో…

హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డు- ఎంపీ కవిత

హైకోర్టు విభజన రాజకీయంగా ముడిపడి ఉందని, హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభలో అన్నారు. తమ పాలనకు…

హైకోర్టు విభజనపై మోడీ ప్రకటన చేసేంతవరకు ఆందోళన చేస్తాం!

ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలం పార్లమెంటు సమావేశాలలో అడ్డంకులు ఎదురవకుండా సభ సజావుగా జరగాలనే ఉద్దేశంతో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని పార్టీల నేతలతో గురువారం…

గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు..

గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం కలిసి హైకోర్టును త్వరగా విభజించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన…

పాలమూరు, డిండి రెండూ పాత పథకాలే!

పాలమూరు, డిండి పథకాలు పాతవేనని, ఏపీ సీఎం చంద్రబాబు కొత్తవని చెప్తున్నవన్నీ అబద్ధాలేనని పాలమూరు అఖిలపక్ష నేతలు సోమవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్…

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు..

దేశ రాజధాని ఢిల్లీలో ఆరురోజులపాటు రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అధికారులతో జితేందర్…

రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

మంగళవారం టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌నుకలిసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన…