ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావుకు రైతులపై చాలా ప్రేమ ఉందని, గురువారం సీఎంతో జరిగిన సమావేశంలో అది స్పష్టంగా కనపడిందని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు…
ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండా రెపరెపలాడింది!.. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్ రసమల్ల కిలిమంజారో పర్వతం అధిరోహించి అక్కడ జాతీయ జెండాతో పాటు…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో జరిగింది. పది మంది ఎమ్మెల్యేలను గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సత్ఫలితాలనిస్తున్నది. ఈ పథకం కేవలం పేదింటి వారి పెండ్లి కష్టాలను తీర్చడమే…
-గతం కంటే గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం -వర్షాభావం, హుదూద్ ప్రభావంతో మరింత పెరిగిన కష్టాలు -పంటలు కాపాడేందుకు సర్కారు ప్రత్యేక కృషి.. -20 మి.యూ. అదనంగా…
-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల -మాఫీకానున్న మొత్తం రుణం 17 -36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు -బ్యాంకులకు నేరుగా చెల్లించనున్న ప్రభుత్వం -ముఖ్యమంత్రి…
-జేఅండ్జేకు సీఎం శంకుస్థాపన -పీఅండ్జీ, కోజెంట్ యూనిట్ల ప్రారంభం -తొలిదశలో 1500 కోట్ల పెట్టుబడులు -మలిదశలో మరో 6900 కోట్ల పెట్టుబడులు -6000 మందికి ప్రత్యక్ష, పరోక్ష…
-స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలకోసం 14 టాస్క్ఫోర్స్లు -యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికల రూపకల్పన -టాస్క్ఫోర్స్లకు ప్రభుత్వ ఆదేశం తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా రాష్ట్ర బడ్జెట్…