mt_logo

కరీంనగర్ లో ఈరోజు సాయంత్రం కేటీఆర్ రోడ్ షో..

వచ్చే నెల 11న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు రోడ్ షో నిర్వహించనున్నారు.…

చౌకీదార్లు, టేకేదార్లు కాదు.. కేసీఆర్ లాంటి జిమ్మేదార్లు కావాలి..

దేశానికి చౌకీదార్లు, టేకేదార్లు అవసరం లేదని, ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే కేసీఆర్ లాంటి జిమ్మేదార్లు కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు చెప్పారు. సోమవారం…

లోయర్ మానేరు డ్యాం లో కేసీఆర్ ఐలాండ్..

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం త్వరలో మరో పర్యాటక కేంద్రంగా మారనుంది. డ్యాం మధ్యలో నాలుగు ఎకరాలలో ఉన్న మైసమ్మగుట్టపై రూ. 20 కోట్లతో కేసీఆర్…

కేసీఆర్ కిట్ అద్భుతం!!

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం పరిశీలించింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచి…

రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అధికారులు కృషి చేయాలి- కేటీఆర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రైతుల ఆత్మహత్యలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు…

గ్రామజ్యోతిని ఆరనివ్వకండి- సీఎం కేసీఆర్

మనం గ్రామజ్యోతిని వెలిగించాం.. ఈ ఒక్కరోజుతో గ్రామజ్యోతి అయిపోలేదు.. వెలిగించిన ఈ దీపం ఆరిపోకుండా కొనసాగించే బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.…

పదవులు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం- ఈటెల రాజేందర్

ఉద్యమ సమయంలో ప్రజల సమస్యలు తమకు తెలిశాయని, అవే సమస్యలపై మళ్ళీ వారు తమను అడిగే అవకాశం ఇవ్వకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆర్ధికమంత్రి…

చారిత్రక తీరం కోటి లింగాల క్షేత్రం..

కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం మహాపుష్కరాలకు సిద్ధమైంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం కావడం, ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల ఇక్కడి గోదావరి తీరాన ప్రస్తుతం…

హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..

హరితహారం కార్యక్రమంలో కొంతమంది పంచాయితీ రాజ్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, కరీంనగర్ డీపీవో పనితీరు సంతృప్తికరంగా లేదని, పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కే…

కరీంనగర్ లో మంత్రులు కేటీఆర్, జోగురామన్న పర్యటన

రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, అటవీశాఖ మంత్రి జోగురామన్నలు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటినుండి రెండురోజులపాటు జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు పాల్గొననున్నారు.…