దేశానికి చౌకీదార్లు, టేకేదార్లు అవసరం లేదని, ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే కేసీఆర్ లాంటి జిమ్మేదార్లు కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు చెప్పారు. సోమవారం…
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల తనిఖీ బృందం పరిశీలించింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచి…
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రైతుల ఆత్మహత్యలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు…
మనం గ్రామజ్యోతిని వెలిగించాం.. ఈ ఒక్కరోజుతో గ్రామజ్యోతి అయిపోలేదు.. వెలిగించిన ఈ దీపం ఆరిపోకుండా కొనసాగించే బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.…
కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం మహాపుష్కరాలకు సిద్ధమైంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం కావడం, ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల ఇక్కడి గోదావరి తీరాన ప్రస్తుతం…
హరితహారం కార్యక్రమంలో కొంతమంది పంచాయితీ రాజ్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, కరీంనగర్ డీపీవో పనితీరు సంతృప్తికరంగా లేదని, పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కే…
రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, అటవీశాఖ మంత్రి జోగురామన్నలు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేటినుండి రెండురోజులపాటు జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాల్లో మంత్రులు పాల్గొననున్నారు.…