వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీశాఖ ఆధునిక సాంకేతికతను ఉపయోగించబోతున్నది. అటవీ ప్రాంతాలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో, అన్ని చెక్ పోస్టుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమర్చాలని…
ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో జరుగుతున్న జిల్లా టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసమే…
గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు…
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు ప్రారంభించారు. అనంతరం కడెం మండలం దేవునిగూడెంలో ఒకేచోట లక్ష…
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాటే వినిపించొద్దని, వచ్చే మూడేళ్ళలో రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించి తీరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మూడో యూనిట్…
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన ప్రచారభేరి జోరు ఆశ్చర్యం కలిగించింది. ఒకేరోజు 9గంటల్లో 10 సభల్లో పాల్గొని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారు.…