అడ్డగోలుగా, బ్యాక్ వాటర్స్ ఆధారంగా అని చెప్పి వంచనతో కృష్ణా నదిపై ఆ పోయిన రాజశేఖర్ రెడ్డి కట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ పాలిట శాపమైంది.…
ఆనాడు మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఆంధ్రకు దక్కింది విరిగిపోయిన కుర్చీలు, బల్లలు, చెడిపోయిన గడియారాలు మాత్రమేనట. ఆఖరికి మద్రాసు అసెంబ్లీలో మూడు మైకు యంత్రాలు ఉంటే ఒక్కటి కూడా…