mt_logo

గగన్ పహాడ్, అలీనగర్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా..

గగన్ పహాడ్, అలీ నగర్ లలో వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలను, వరద బాధితులను మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. ఇటీవల…

మళ్ళీ కేసీఆర్ నే ఆశీర్వదిస్తారు- అసదుద్దీన్

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమని, తెలంగాణ ప్రజలు మళ్ళీ సీఎం కేసీఆర్ నే ఆశీర్వదిస్తారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ…

దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా ఒక్క కేసీఆర్ కే!!

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చురుకుదనం, ముందుచూపు, ఆయనలోని అమోఘమైన జ్ఞానం దేశానికి, రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. ఇవ్వాళ కేంద్ర బడ్జెట్…

యూటీ అంటే తోకలు కట్ చేస్తాం: అసదుద్దీన్

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అంటున్న సీమాంధ్ర నేతలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇవాళ ఆయన ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్‌ను…