mt_logo

ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఇంటివద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అయితె ఈ స్థానం నుండి ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరంగా ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి అయిన కోటగిరి శ్రీనివాస్ పై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో నామినేషన్ తిరస్కరించబడింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *