ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్…
కుల, మత పిచ్చోళ్లు మనకొద్దని … మనకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి మరియు అభాగ్యులకు ఆసరాగా నిలిచే ప్రభుత్వమని అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…
రాష్ట్రం ప్రభుత్వం మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా…
శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వోద్యోగం…
వివాదస్పద అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల…
కేంద్ర రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం…
కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్’ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన తెలియజేస్తున్నారు. అగ్నిపథ్ రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని…
టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర…
ఆరు దశాబ్దాల పాటు నిరాదరణకు గురై… తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ అన్ని విధాల వెన్నుదన్నుగా నిలవగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ…
రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను దేశంలోనే నం.1 స్థానంలో నిలిపామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని…