mt_logo

ప్రపంచంలోనే అతిపెద్ద ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ పరిశ్రమ హైదరాబాద్ కు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంత‌ర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణ‌లో…

గ్యాస్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ సెటైర్స్

తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ‘ మహిళలకు మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి…

ఆలయ కమిటీలు వెంటనే దరఖాస్తు చేసుకోండి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స్య…

కాకతీయ వైభవ సప్తాహంకు ఘనంగా ఏర్పాట్లు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు వరంగల్ లో ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి…

అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి విధి : మంత్రి కేటీఆర్

వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని అల్లూరి సీతారామరాజును ఉద్దేశించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం ప్రతి భారతీయ…

దేశానికిపుడు కేసీఆర్ చాలా అవసరం : యశ్వంత్‌ సిన్హా

ఎంతో ముందు చూపు కలిగిన కేసీఆర్ లాంటి నేత ఇపుడు దేశానికి చాలా అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన…

మోదీ ప్రధాని కాదు… దేశాన్నమ్మే సేల్స్‌మెన్‌ : సీఎం కేసీఆర్

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.…

ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ వెల్లువెత్తుతున్న నిరసనలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ నేడు హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు…

బోనమెత్తిన గోల్కొండ… హైదరాబాద్ లో మొదలైన ఆషాడ బోనాలు

హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు మొదట గోల్కొండ బోనాలతో గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి…

ఎంపీ సంతోష్ కుమార్ కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్ట‌ర్ బీఆర్…