తెలంగాణ తల్లి ప్రస్తుతం ప్రసవ వేదన పడుతున్నదని, సుందరమైన రాష్ట్రాన్ని కనబోతున్నదని బీజేపీ సీనియర్ నాయకురాలు, లోక్సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ భావోద్వేగంతో అన్నారు. బీజేపీ రాష్ట్ర…
రాష్ట్ర సాధనే ధ్యేయంగా సీపీఐ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర శనివారం ఆదిలాబాద్కు చేరుకుంది. నిర్మల్ మండలం సోన్లో ప్రవేశించిన పోరుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ…