mt_logo

తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

టీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో ఈరోజు ప్రారంభమైంది. మంగళవారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్ధులు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *