వికలాంగుల పిలుపు మాసపత్రిక ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెట్రో రైలులో వికలాంగులు ప్రయాణించేలా ఆధునిక టెక్నాలజీ రూపొందించామని చెప్పారు.
- Centre exhibits indifference towards Telangana in MGNREGS
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- తెలంగాణ గొంతుక, ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి: సిద్దిపేటలో హరీష్ రావు
- మానవబాంబులా కాదు.. మానవీయంగా ప్రవర్తించు: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయినవారిని తిరిగి రానివ్వం: కేటీఆర్
- MLC Kavitha lodges complaint against Tihar Jail authorities over insufficient amenities
- కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుతాం: కేటీఆర్
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం