mt_logo

కూటమికి కటౌట్‌గా మారుతున్న కోదండ…. టీజేఎస్‌లో నిరాశ…!!!

కాంగ్రెస్‌, టీడీపీ బద్ధ శత్రువులు.. సుమారు 36 సంవత్సరాలుగా ఆ రెండు పార్టీలు ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు…

తెలంగాణ మీడియా పై ఏడుపు

By కట్టా శేఖర్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు ఆడలేక మద్దెల ఓడిందని చెప్పడం అసమర్థులు చేసే వాదన. కాంగ్రెస్ కేసులు, ఫిర్యాదుల మీద పనిచేసినంతగా జనంలో…

2018 ఎన్నికల్లో సెటిలర్లు తెలుగు దేశం పార్టీకి ఓటెయ్యరు

2014 లో ఎన్నికల్లో టిడిపి – బిజెపి కూటమికి అధిక సంఖ్యలో ఓట్లేసిన ఆంధ్ర, రాయల సీమ సెటిలర్లు ఈ ఎన్నికల్లో టీడీపీ కి ఓట్లేసే అవకాశం…

లండన్ లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ మరియు దసరా” సంబురాలు

– ప్రవాస తెలంగాణ ఆడబిడ్దలకు కేటీఆర్ ప్రత్యేక చేనేత గౌరవం – ప్రత్యేక ఆకర్షణగా చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్…

బిగ్ బ్రేకింగ్: ప్రొఫెసర్ కోదండరాంకు చంద్ర బాబు ఫోన్. పొత్తుకు మధ్యవర్తిత్వం!

తెలంగాణలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తు విచ్చిన్నం అయ్యే లక్షణాలు కనిపిస్తుండటంతో ఇక లాభం లేదనుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగప్రవేశం చేశారు.…

రాహుల్ గాంధీ సభలకు డబ్బుల పంపిణి తో జన సమీకరణ

కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతలో కాంగ్రెస్…

దుష్టగ్రహ కూటమి

తన స్వార్థంకోసం జయచంద్రుడు అనే ఒక అల్పుడు చేసిన ద్రోహానికి మొత్తం భారతదేశం 800 ఏండ్లు విదేశీయుల పాలనలో మగ్గాల్సివచ్చింది. అంభి అనే రాజు అసూయవల్ల పురుషోత్తముడి…

బరి తెగించిన నీటి దొంగలు! ఆంధ్ర రాష్ట్రం ఎడతెగని కృష్ణా నీటి దోపిడీ!

అడ్డగోలుగా, బ్యాక్ వాటర్స్ ఆధారంగా అని చెప్పి వంచనతో కృష్ణా నదిపై ఆ పోయిన రాజశేఖర్ రెడ్డి కట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ పాలిట శాపమైంది.…

చేరదీసిందెవరు? చెయ్యిచ్చిందెవరు?

ఉరకలెత్తించిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కార్యకర్తలు, ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎత్తిన జెండా దించకుండా కదం కదం కలిపి ముందుకు సాగారు. లాఠీ దెబ్బలకు, రబ్బరు బుల్లెట్లకు, బాష్పావాయు…

24న ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రోరైలు మార్గం ప్రారంభం

ఈ నెల 24వతేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రానుంది. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్…