mt_logo

కాలుష్య రహిత ఫార్మాసిటీ!

ఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా…

కులవృత్తులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్: తలసాని

పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో మంత్రి ఎర్రబెల్లి…

ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఈటెల

మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలోని కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సందర్శించారు. ఈటెల వెంట పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,…

కరోనా అంటే భయపడే రోగం కాదు- హరీష్ రావు

కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని, కరోనా అంటే భయపడే రోగం కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని…

శ్రీశైలం ప్రమాదంలో ఐదు మృతదేహాలు లభ్యం

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు రావడంతో అధికారులు స్పందించి వెంటనే ఉత్పత్తిని నిలిపివేయడంతో మంటలు…

అక్రమ నీటి వాడకంపై నిలదీస్తాం: సీఎం కేసీఆర్

ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్ధ్య పెంపు అక్రమమేనని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అనుమతులు, నీటి…

నల్లా కనెక్షన్లలో తెలంగాణ టాప్!!

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పథకాల వల్ల దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతోంది. వివిధ పథకాలు కేంద్రం కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తుండటం…

వరద బాధితులకు అండగా ప్రజాప్రతినిధులు

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అండగా నిలబడుతున్నారు. మంగళవారం టీఆర్ఎస్…

రేవంత్ లెటర్ హెడ్స్ ఎందుకున్నాయ్?!!

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కీసర ఎమ్మార్వో నాగరాజు పై కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. నాగరాజుతో సహా మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన…

ఎసిబి దాడితో కదిలిన రేవంత్ రెడ్డి డొంక

భూవివాదం కేసు పరిష్కరించేందుకు రూ.1 కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఇటీవల కీసర ఎమ్మార్వో నాగరాజు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇంకో కోణం…