ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యాలను మొత్తం మంజూరు చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు అందాల్సిన 10.01 శాతం కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి…
హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు కొత్త కాంతులు సంతరించుకోనున్నాయి. విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించే దిశగా సకల మౌలిక వసతులతో సిద్ధమై… విజ్ఞాన సౌరభాలు వెదజల్లనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా…
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించింది. అలాగే…
దేశంలో అన్ని రంగాల్లో మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడంలేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రంపై తీవ్రస్థాయిలో…
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాదులో ప్రతిష్టాత్మక ఫార్ములాఈ-రేసింగ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఫార్ములాఈ, గ్రీన్ కో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం…
ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఫార్ములా ఈ-రేస్కు వేదికయ్యిందని ఐటి, పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఎంఏయూడి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.…
రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…
రైతుబంధు పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. పెట్టుబడి సాయం పంపిణీ 50 వేల కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఎన్డీటీవీతోపాటు ఇతర జాతీయస్థాయి చానళ్లు ఈ…
ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ల కంపెనీ అయిన టెస్లాను ఇండియాకు ఆహ్వానించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.…