కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ…
మల్లన్న సాగర్ ఆవిష్కరించే ఈరోజు సాగునీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు అని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం…
తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర…
హైదరాబాద్ నగరానికి మరో నాలుగు కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటుకు స్కై వేలు, మేజర్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు ఆర్ఓబీలు,…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్ల పథకం పది లక్షల మైలురాయిని అధిగమించింది. సీఎం కేసీఆర్ 2017 జూన్ 3న ప్రారంభించిన ఈ పథకం ద్వారా…
తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని చూసి దేశమంతా అబ్బురపడుతోందని, తెలంగాణ వంటి ప్రగతి కోసం దేశ ప్రజలు కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 23న మల్లన్న సాగర్ జలాశయంలోకి అధికారికంగా నీటివిడుదలను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని…
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం సోమవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం నారాయణఖేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ…
జాతీయ రాజకీయాల ప్రవేశంపై సీఎం కేసీఆర్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా… కులాల,మతాల మధ్య చిచ్చు పెట్టె దుర్మార్గమైన…