mt_logo

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు కాంగ్రెస్‌కు…

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్…

180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. కాంగ్రెస్‌కి చీమ కుట్టినట్టైనా లేదు: హరీష్ రావు

తెలంగాణలో రైతులు ఎదురుకుంటున్న సమస్యలపై స్పందిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..…

తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు…

సాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతుల కష్టాలు విన్న హరీష్ రావు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక…

కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు: కేటీఆర్

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…

రైతులకు లీగల్ నోటీసులా..? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

పంట రుణాల విషయంలో రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ విషయంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం…

అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది: బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామగుండంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్…

లోక్‌సభ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని పాటించిన బీఆర్ఎస్

పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచిందని…

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ‘పజ్జన్న’

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు…