ప్రస్తుతం ఉన్న అమ్మహస్తం పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం రూ.185 కే తొమ్మిది వస్తువులు అంటూ ప్రవేశపెట్టిన ఈ పథకానికి పేదలనుండి వ్యతిరేకత వచ్చింది. సరుకుల్లో నాణ్యత లేకపోవడం, పురుగులున్న పిండి, చింతపండు, పసుపు, మిర్చి వంటి వస్తువులకు డిమాండ్ లేకపోవడంతో మొదటినుండి ఈ పథకానికి సరైన ఆదరణ లభించలేదు. పామాయిల్ పట్ల ప్రజలు ఆసక్తి కనపరిచినా కేంద్రం నుండి దాని సరఫరా లేకపోవడంతో ఈ పథకాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- Lok Sabha polls: Telangana Congress camp in confusion
- రేవంత్ రెడ్డిది నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు: హరీష్ రావు
- దేవుళ్ల మీద ఒట్టేసే రేవంత్ రెడ్డి.. తన భార్య, పిల్లల మీద ఎందుకు వేయడు?: కేటీఆర్
- రాజీనామాకు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన హరీష్ రావు
- సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- 20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్కి గోడు వినిపించిన రైతులు
- బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్
- ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. లేకుంటే రేవంత్ చేయాలి: హరీష్ రావు
- రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తడంట.. నమ్ముదామా: రేవంత్పై కేటీఆర్ ఫైర్
- బలహీనవర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్: కేటీఆర్
- అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్